Monday, 31 October 2016

Polity bits

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజేస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు ?

    అయ్యదేవర కాళేశ్వర రావు
  2. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ?

    1955
  3. విశాలాoద్రోద్యమాన్ని ప్రారంబించినదెవరు ?

    కమ్యూనిస్ట్ పార్టీ
  4. కంకిపాడులో 1939 లో "రాజకీయ పాటశాల" ను ఎవరు ఏర్పాటు చేసినది

    ఎన్. జి. రంగా
  5. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినదేవారు ?

    బెజవాడ గోపాలరెడ్డి
  6. వాంచూ కమిటి ఇందుకోసం ఏర్పాటైంది ?

    ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం
  7. "శ్రీబాగ్" ఇతని నివాస గృహం ?

    కాశీనాధూని నాగేశ్వర రావు
  8. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం ?

    విజయవాడ
  9. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు ?

    ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్
  10. "తెలుగు లెంక " అనే బిరుదు ఎవరిది ?

    తుమ్మల సీతారామమూర్తీ

No comments:

Post a Comment