ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజేస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు ?
అయ్యదేవర కాళేశ్వర రావునాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ?
1955విశాలాoద్రోద్యమాన్ని ప్రారంబించినదెవరు ?
కమ్యూనిస్ట్ పార్టీకంకిపాడులో 1939 లో "రాజకీయ పాటశాల" ను ఎవరు ఏర్పాటు చేసినది
ఎన్. జి. రంగా1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినదేవారు ?
బెజవాడ గోపాలరెడ్డివాంచూ కమిటి ఇందుకోసం ఏర్పాటైంది ?
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం"శ్రీబాగ్" ఇతని నివాస గృహం ?
కాశీనాధూని నాగేశ్వర రావుఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం ?
విజయవాడభారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు ?
ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్"తెలుగు లెంక " అనే బిరుదు ఎవరిది ?
తుమ్మల సీతారామమూర్తీ
Monday, 31 October 2016
Polity bits
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment